Friday, September 16, 2011

సమ్మె సందర్భంలో సహనంతో వ్యవహరించాల్సిన సమయం

My Appeal to All Telanganites ...
ఈ రోజు నుండి తెలంగాణా లో ఉన్న స్కూళ్ళు అన్ని మూతపడబోతున్నాయీ, ఇప్పటికే సింగరేణి, ఉద్యోగుల సమ్మె తో ప్రభుత్వం గుండెల్లో గుబులు రేగుతోంది. ఇప్పుడు ఉపాద్యాయుల వంతు.
ఈ సమయంలో సామాన్య ప్రజలుగా మనమందరం సహనంతో ఉండి తెలంగాణా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి మనకు ఎంతో కొంత ఇబ్బంది కలిగినా, అది మన కోసమేనని అనుకోని అందరు కూడా స్వచంధంగా తెలంగాణా ఉద్యమంలో పాల్గొనాలి.
ఈ సమయంలోనే ప్రభుత్వం తన ధమన నీతి ని ప్రదర్శించి ఎస్మాని ప్రయోగించడానికి సిద్ధ పడుతోంది, కానీ ఇక్కడ ఇంకా మన తెలంగాణా ఉద్యమ కీలక అస్త్రాలు ఇంకా బయటికి రాలేదు, ఇంకా అవి మన అమ్ముల పొదిలో అస్త్రాలుగా ఇంకా భయతికి రాలేదు, అవి గనక బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోవచ్చు, అందుకే ఉద్యోగులేవరు కూడా ప్రభుత్వం చేస్తున్న పిట్ట బెదిరింపులకు బయపడే అవకాశమే లేదు, ఒకవేళ ప్రభుత్వం గనక ఎస్మాని ప్రయోగించడానికి సిధపడితే వెంటనే సమ్మె లోకి దిగడానికి ELECTRICITY JAC & RTC JAC రెడీగా ఉన్నాయ్, కాబట్టి తెలంగాణా సమాజం అంత కోది రోజులు ఓపిక పట్టక తప్పదు, ఎంతో కొంత సమ్మె ప్రభావం మనపై ఉండవచు ఆ ప్రభావం మనకోసేమేనని అందరు తెలుసుకొని ఉద్యమంలో పాల్గొనాలి.
జై తెలంగాణా

No comments:

Post a Comment